Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయం చేయాలంటూ కుమారుడితో మహిళ ధర్నా

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:31 AM మహబూబ్‌నగర్General
న్యాయం చేయాలంటూ కుమారుడితో మహిళ ధర్నా - Udayam
పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ గద్వాలలో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగారు. ఘటన జరిగి 21 ఏళ్లు గడిచినా తనను పెళ్లి చేసుకోలేదని ఆమె ఆరోపించారు. కుమారుడు పెద్దవాడయ్యాడని, తమకు సమాజంలో గుర్తింపు కల్పించాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...