Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారీ శక్తికి నిదర్శనం 'సముద్ర ప్రదక్షిణ': రాజ్‌నాథ్

మానస శర్మ Jul 23, 2026 10:33 AM అల్ ఇండియా in about 3 hours
నారీ శక్తికి నిదర్శనం 'సముద్ర ప్రదక్షిణ': రాజ్‌నాథ్ - Udayam Digital
త్రివిధ దళాల మహిళా అధికారుల 'సముద్ర ప్రదక్షిణ' యాత్రను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. తొమ్మిది మంది అధికారులు 'ఐఏఎస్‌వీ త్రివేణి' నౌక ద్వారా 314 రోజుల్లో 25,000 నాటికల్ మైళ్ల ప్రయాణం పూర్తి చేసి ముంబై చేరుకున్నారు. ఈ విజయం భారత నారీ శక్తికి, త్రివిధ దళాల ఐక్యతకు నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు. త్రివేణి నౌక ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతిరూపమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...