Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో మహిళ దారుణ హత్య

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 3:28 PM ప్రకాశం General
మద్దిపాడులో మహిళ దారుణ హత్య - Udayam
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో శ్రీదేవి (43) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి వంతెన సమీపంలోని ఓ హోటల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...