Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రైతుపై కొండచిలువ దాడి

Follow Udayam Digital on Google
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో పొలం పనులకు వెళ్లిన మహిళా రైతు స్వప్నపై కొండచిలువ దాడి చేసింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను బంధించి స్వప్నను రక్షించారు. ఆమె ప్రస్తుతం జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Comments

G
Loading comments...