వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తున్న మహిళను మరో బైక్ ఢీకొనడంతో మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. గోపాల్రావుపేటకు చెందిన కుమారస్వామి, రంగురాజమ్మ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సాయి మణికంఠ స్కూల్ సమీపంలో మరో బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో రాజమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

