Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాముకాటుతో మహిళ మృతి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 11, 2026 11:45 AM పల్నాడు General
పాముకాటుతో మహిళ మృతి - Udayam
పత్తి చేనులో కలుపు తీస్తుండగా పాముకాటుకు గురైన మహిళ మృతి చెందింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెంకు చెందిన అరవ అంజమ్మ (45) సోమవారం ఈ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను బంధువులు అచ్చంపేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...