వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట పరిధిలోని పెనుశిల అభయారణ్యం, శేషాచలం అటవీ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం అబ్బురపరుస్తోంది. జాతీయ పులుల గణన కోసం అధికారులు ఇక్కడ 24 కెమెరాలను అమర్చారు.
ఈ కెమెరాల్లో చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, హైనాల సంచారం నమోదైనట్లు క్షేత్రాధికారి సుబ్బయ్య, డీఆర్వో నాగునాయక్ వెల్లడించారు.
Comments
Loading comments...

