వార్తలకు తిరిగి వెళ్లండి
116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దర్శనం
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల నవనీతమ్మ కాలినడకన తిరుమల కొండ ఎక్కి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె భక్తికి ముగ్ధులైన టీటీడీ అధికారులు ఈ ఉదయం ప్రత్యేక దర్శనం కల్పించారు.
గతంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆమెను కొనియాడారు. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Comments
Loading comments...