వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ ఉప కులపతి (వీసీ) లేకపోవడంతో, రెండేళ్లుగా ఇన్ఛార్జి పాలనే సాగుతోంది. ఇది విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కీలక నిర్ణయాలు, విద్యా ప్రమాణాల కోసం రెగ్యులర్ వీసీ నియామకం ముఖ్యం. అయినా ఇన్ఛార్జిలతోనే కాలం వెళ్లదీస్తుండటంతో, త్వరలోనే ఇక్కడ ఓ అరుదైన రికార్డు నమోదయ్యేలా ఉంది.
Comments
Loading comments...

