Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

పార్వతి దేవి Jul 06, 2026 2:12 AM ఏలూరు 3 viewsabout 3 hours ago
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య - Udayam Digital

Photo Gallery

రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య - main
రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య - gallery image
ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తట్టుకోలేక ఏలూరు జిల్లా చేబ్రోలు వద్ద ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను తాడేపల్లిగూడెనికి చెందిన చాంద్‌బాషా, హసీనా, షర్మిల, సమీరాగా పోలీసులు గుర్తించారు. కళ్లజోళ్ల వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడం, అనారోగ్య సమస్యల వల్లే వారు ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...