వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్లో ఈనెల 16న కోటి వెంకటేశ్వర్లు హత్య కేసులో భార్య కోటి రాజమణిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం, 15 ఏళ్లుగా భర్త దూరంగా ఉంచాడని విచారణలో ఆమె తెలిపింది.
పదవీ విరమణ, ఆర్థిక ప్రయోజనాలను రెండో భార్యకు ఇవ్వాలని నిర్ణయించడంతో కోపంతో హత్య చేసినట్లు రాజమణి ఒప్పుకున్నారని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

