వార్తలకు తిరిగి వెళ్లండి

‘వన్ నేషన్ వన్ స్టూడెంట్’లో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు 12 అంకెల అపార్ గుర్తింపు కార్డుల నమోదు కొనసాగుతోంది. ఇప్పటివరకు 77.69 శాతం నమోదైంది.
తల్లిదండ్రుల్లో అవగాహన లోపం, ఆధార్ లేకపోవడం, యూ డైస్ ప్లస్-ఆధార్ వివరాల్లో పుట్టిన తేదీ, చిరునామా, పేర్లలో తేడాలు ఉండటం వల్ల నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
Comments
Loading comments...

