Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించింది ఎవరు?

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 01, 2026 6:57 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించింది ఎవరు? - Udayam
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ సుమారు రూ.5,641 కోట్లతో నిర్మించింది. ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించిన జీఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు గ్రంథి మల్లికార్జునరావు విజయనగరం జిల్లా రాజాంకు చెందినవారు.

Comments

G
Loading comments...