వార్తలకు తిరిగి వెళ్లండి

వైట్హౌస్పై డ్రోన్లు, స్నైపర్లతో దాడి చేసేందుకు పన్నిన భారీ ఉగ్ర కుట్రను ఎఫ్బీఐ భగ్నం చేసింది. నిందితుడి తల్లి ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అధికారులు, కీలక సమయంలో ఐదుగురిని అరెస్టు చేశారు.
ట్రంప్ పుట్టినరోజు వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి నిందితులు ప్లాన్ చేశారు. అయితే, ఎఫ్బీఐ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం నిందితులపై కఠిన కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

