వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోనిలో జరిగిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ తెదేపాలో కార్యకర్తే అధినేత అనే విధానాన్ని ఆచరణలో అమలు చేస్తున్నామని తెలిపారు. వైకాపా హయాంలోని తప్పుడు కేసులను తొలగిస్తున్నామన్నారు.
కార్యకర్తల సంక్షేమానికి రూ.160 కోట్లు వెచ్చించి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
Comments
Loading comments...
