వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర మండలం నారాయణపూర్ జలాశయం కింద రూ.20 కోట్లతో కుడి కాలువ, ఉప కాలువలు పూర్తి చేసి 27,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.
అసంపూర్తిగా ఉన్న కాలువను ఆయన పరిశీలించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జలాశయం ఎత్తు పెంచి అదనపు భూములకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే వివరించారు.
Comments
Loading comments...

