Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం: పావని గౌడ్

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 30, 2026 3:16 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం: పావని గౌడ్ - Udayam Digital
ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు. ఇల్లెందు కోర్టుకు హాజరైన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన హామీలు అమలయ్యే వరకు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని, కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని పావని గౌడ్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...