వార్తలకు తిరిగి వెళ్లండి
జపాలి తీర్థంలో కుళాయిల నీరు తెల్లగా

తిరుమల పాపవినాశనం రోడ్డులోని జపాలి తీర్థం వద్ద తాగునీటి కుళాయిల్లో తెల్లటి నీరు వస్తుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. రుచిలో మార్పు లేకున్నా కొద్దిరోజులుగా ఈ సమస్య కొనసాగుతుండటంతో టీటీడీ స్పందించింది.
ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్యాధికారి సునీల్, వెంటనే నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తామని తెలిపారు.
Comments
Loading comments...