వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణలో నీటి కరవు

సూపర్ ఎల్-నినో ప్రభావంతో వర్షాలు కురవక తెలంగాణలో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం మే నెలలో 9.26 మీటర్లు ఉండగా, ప్రస్తుతం అది 9.47 మీటర్లకు చేరింది.
ముఖ్యంగా హైదరాబాద్లో నీటిమట్టం 12.43 మీటర్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
Comments
Loading comments...