వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ మరియు తొలి శాస్త్రీయ కంటింజెన్సీ ప్లాన్ విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
ఐఎండీ అంచనాల ఆధారంగా జిల్లాల వారీగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ, రైతులకు పంటల ఎంపిక, నీటి వినియోగంపై శాస్త్రీయ సూచనలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

