Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతన్నకు కేంద్రం భరోసా

అమరేష్ గౌడ్ Jul 16, 2026 12:26 PM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
రైతన్నకు కేంద్రం భరోసా - Udayam Digital
దేశంలోని కోట్లాది మంది రైతుల సంక్షేమం కోసం యూరియా సబ్సిడీ పథకాన్ని కొనసాగిస్తూ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి స్వాగతించారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సబ్సిడీ కొనసాగింపు వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అన్నదాతలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...