Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపూడి జలాశయం నుంచి నీటి విడుదల

వైష్ణవి శర్మ Jul 03, 2026 11:31 AM విజయనగరం 4 viewsabout 2 hours ago
తాటిపూడి జలాశయం నుంచి నీటి విడుదల - Udayam Digital
హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాటిపూడి జలాశయం నుండి సాగునీటిని విడుదల చేశారు. ప్రతి ఎకరాకు నీరందించి రైతులను ఆదుకుంటామని ప్రకటించారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...