వార్తలకు తిరిగి వెళ్లండి
తితిదే ఛైర్మన్తో కేంద్రమంత్రి భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడును కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి, వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు.
ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి శ్రీవారి ప్రతిమను బహూకరించి సత్కరించారు.
Comments
Loading comments...