వార్తలకు తిరిగి వెళ్లండి
తోతాపురి మామిడి ధరలపై కేంద్రం కమిటీ

ఆంధ్రప్రదేశ్లో తోతాపురి మామిడి ధరల పతనంపై అధ్యయనానికి కేంద్రం ఐసీఏఆర్ (ICAR) నేతృత్వంలో కమిటీని వేసింది. రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఆదేశాలిచ్చారు.
ఈ కమిటీ 10 రోజుల్లోగా పర్యటించి, ధరల క్షీణతకు గల కారణాలను పరిశీలిస్తుంది. రైతులను ఆదుకునేందుకు, ధరల స్థిరీకరణకు అవసరమైన నివేదికను సమర్పిస్తుంది.
Comments
Loading comments...