వార్తలకు తిరిగి వెళ్లండి

జలయజ్ఞం 99 ప్యాకేజీ కింద చెరువులు, కుంటలను నింపే లక్ష్యంతో ధరూరు చెరువు నుంచి సంగాల చెరువుకు మంగళవారం నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ సుభాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అధికారులు నీటిని దిగువకు వదిలారు. కాంగ్రెస్ నాయకులు, శెట్టిఆత్మకూరు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నీటి విడుదలకు సహకరించారు.
Comments
Loading comments...

