Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్‌లో నీరు కలకలం

Follow Udayam Digital on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 9:39 AM హైదరాబాద్తెలంగాణ
పెట్రోల్‌లో నీరు కలకలం - Udayam Digital
మండల కేంద్రంలోని ఓ నయారా పెట్రోల్‌ బంకులో ఇంధనంలో నీరు కలిసిన ఘటన కలకలం రేపింది. పెట్రోల్‌ పోయించుకున్న తర్వాత వాహనాలు ఆగిపోవడంతో వినియోగదారులు బంక్‌ వద్దకు చేరుకుని ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బంక్‌ను పరిశీలించగా ఓ పంపులో లీటర్‌ పెట్రోల్‌కు సగం వరకు నీరు ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు.

Comments

G
Loading comments...