వార్తలకు తిరిగి వెళ్లండి

షల్ మీడియా వేదికగా టీనేజర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న మోసాల పట్ల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్త హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లతో దగ్గరై వ్యక్తిగత సమాచారం సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్న వైనాన్ని వివరించారు.
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.
Comments
Loading comments...

