వార్తలకు తిరిగి వెళ్లండి

మిత్రపక్షమైన కాంగ్రెస్ తమను అవమానిస్తే ఊరుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. తమను తక్కువ అంచనా వేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
స్నేహధర్మాన్ని వీడితే కాపాడేవారు ఎవరూ ఉండరని కూనంనేని పేర్కొన్నారు. కాంగ్రెస్ తమను అవమానించకుండా మిత్రధర్మాన్ని పాటించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...
