వార్తలకు తిరిగి వెళ్లండి

మయన్మార్లో సైన్యం, సాయుధ గ్రూపులు యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఐరాస దర్యాప్తు సంస్థ తెలిపింది. ఎన్నికలకు ముందు పౌరులపై వైమానిక దాడులు మరింత పెరిగాయని పేర్కొంది.
ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలపై దాడులు జరిగినట్లు వెల్లడించింది. నిర్బంధం, చిత్రహింసలు, లైంగిక హింసకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు ఐరాస దర్యాప్తు సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

