Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ విద్యుత్‌ కోసం రైతుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:07 PM వికారాబాద్General
వ్యవసాయ విద్యుత్‌ కోసం రైతుల నిరసన - Udayam
దోమ మండలం మోత్కూర్‌ గేట్‌ వద్ద పరిగి-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు నిరసన చేపట్టారు. రోడ్డుపై ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. విద్యుత్‌ అధికారులు స్పందించి వ్యవసాయానికి సరిపడా కరెంటు అందించాలని రైతులు కోరారు.

Comments

G
Loading comments...