వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసిన ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న బిజినపల్లి మండలం శాయిన్ పల్లికి చెందిన కసరి శివకుమార్ను అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు.
అతడి నుంచి 25.1 తులాల బంగారం, 182 తులాల వెండి, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు ఛేదించడంలో పనిచేసిన ఎస్సై శంషోద్దీన్ , పీసీ భీముడు, హెచ్సీ రమేష్, శివలను సీఐ అభినందించారు.
Comments
Loading comments...

