వార్తలకు తిరిగి వెళ్లండి

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వినుకొండ పట్టణంలోని పాత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

