Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు లేక వరి రైతుల ఆందోళన

Follow Udayam on Google
B Ganga Sep 04, 2026 11:22 AM పార్వతీపురం మన్యంGeneral
వర్షాలు లేక వరి రైతుల ఆందోళన - Udayam
మన్యం జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉభాలు ఆలస్యంగా పూర్తయినప్పటికీ ప్రస్తుతం వరి దుబ్బుకడుతున్న దశలో వర్షాలు లేక పొలాల్లో బీటలు వారుతున్నాయి. నీరు లేకపోవడంతో తెగుళ్లు ఆశిస్తుండగా, మందులు పిచికారీ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అన్ని మండలాల్లో కరువు చాయలు కనిపిస్తున్నాయి.

Comments

G
Loading comments...