Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు లేక ఎండుతున్న పంట చేలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 05, 2026 10:05 PM నాగర్ కర్నూల్General
వర్షాలు లేక ఎండుతున్న పంట చేలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు వేసిన పత్తి, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశతో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేశారు. పంట చేలు ఎదుగుదల టైంలో వర్షాలు మొకం చాటేయడంతో పంటలకు పెట్టిన దిగుబడి రాలేని పరిస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...