వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు.
నాగార్జునసాగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణయాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

