వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం కొండాగుంట మరియు కాండ్ర గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన గూడూరు మనుబోలు మండల వ్యవసాయ అధికారి వి రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల వలన నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ నెలలో నార్లు పోయరాదని , రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులను , బెట్టను తట్టుకొనే పంటలు వేయాలన్నారు.
Comments
Loading comments...

