వార్తలకు తిరిగి వెళ్లండి

వరకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్త కాలంగి దీపక్కు ఏడాది జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి.శివనాయక్ గురువారం తీర్పునిచ్చారు. కాలంగి వర్ష ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నేరం రుజువైంది.
సీసీ నం. 804/2021 కేసులో శిక్ష ఖరారు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున శ్రీధర్, కోర్టు విధుల అధికారి నరసింహారావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

