Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులకు చీరల పంపిణీ చేసిన మాజీ మంత్రి

Follow Udayam on Google
Syed Farooq Aug 22, 2026 2:48 PM మహబూబ్‌నగర్General
వృద్ధులకు చీరల పంపిణీ చేసిన మాజీ మంత్రి   - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు మరియు పండ్లను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు . మాజీ ZP వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య కుమార్తె కీ శే. విశ్వవాణి జయంతి సందర్భంగా కోడ్గల్ పారిజాత యాదయ్య ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...