వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా ముసాయిదాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. గతంలో 4,59,943 మంది ఉండగా, ప్రస్తుతం 4,33,822 మందికి చేరింది. దీంతో 26,121 ఓట్లు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలో మ్యాపింగ్ కాని ఓటర్లు 15,001 మంది ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

