Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు అలర్ట్: ఈ నెల 14 తుది గడువు

వినయ్ కుమార్ Jul 10, 2026 5:58 AM అమరావతి 3 viewsabout 1 hour ago
ఓటర్లకు అలర్ట్: ఈ నెల 14 తుది గడువు - Udayam Digital
రాష్ట్రంలో ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓటర్లు తమ ఫామ్‌లను పూర్తి చేసి ఈ నెల 14వ తేదీ లోగా బీఎల్ఓకు సమర్పించాలి. ఆన్‌లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. ఇప్పటికే 73.91 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. గడువులోగా దరఖాస్తు చేసుకోకపోతే ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...