వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు ధ్రువీకరణపై తహసీల్దార్ సమీక్ష
పార్వతి దేవి Jun 27, 2026 9:16 AM విశాఖపట్నం 2 viewsabout 2 hours ago

డుంబ్రిగూడ తహసీల్దార్ శంకర రావు శనివారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిల్లాపుట్టు, పోతంగి పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు ధ్రువీకరణ పనులను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా బీఎల్వోలకు కీలక సూచనలు చేశారు. ఇంటింటికీ తిరిగి నిబంధనల మేరకు ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...