వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు: 29న ప్రజా ఫిర్యాదుల వేదిక
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 9:24 AM కర్నూలు 2 viewsabout 1 hour ago

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈనెల 29 సోమవారం ఉదయం 9:30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తామని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అర్జీల స్థితిగతులను 1100 కాల్ సెంటర్లో లేదా Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...