వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితాలో పేర్ల సవరణ పేరుతో మహారాష్ట్రలో ఇద్దరు వృద్ధుల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.15.73 లక్షలు కాజేశారు. ఎన్నికల సంఘం ప్రతినిధులమంటూ ఫోన్లు చేసి వారిని మోసగించారు.
ఓ వృద్ధుడితో ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయించి రూ.8.89 లక్షలు, మరో వృద్ధుడిని రూ.5 పంపాలని నమ్మించి రూ.6.84 లక్షలు కాజేశారు. రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

