వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల జాబితాలో గందరగోళం

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వేలో 44.89 లక్షల మంది ఓటర్ల వివరాలు అందుబాటులో లేవని ఎన్నికల అధికారులు తెలిపారు.
మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 3.71 కోట్ల మంది నుంచి మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు వచ్చాయి. సర్వేలో మరణించిన, వలస వెళ్లిన, డబుల్ ఎంట్రీ ఓటర్లను గుర్తించారు.
Comments
Loading comments...