వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు డిజిటలైజేషన్లో నత్తనడక.. గ్రేటర్లో మందకొడి

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) డిజిటలైజేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 64.81 శాతం ఈఎఫ్ల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయింది.
గ్రామీణ జిల్లాలతో పోలిస్తే మేడ్చల్ (37.30%), హైదరాబాద్ (39.59%), రంగారెడ్డి (48.52%) జిల్లాల్లో ఈ ప్రక్రియ అత్యంత వెనుకబడి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా 88.43% ప్రగతితో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Loading comments...