వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి 30% అదనపు నిధులు మంజూరు చేసి పనులు త్వరితగతిన ప్రారంభించాలని కురుపాం MLA తోయక జగదీశ్వరీ కోరారు.
ఈ మేరకు గురువారం అసెంబ్లీ చాంబర్లో సీఎం చంద్రబాబును మంత్రి గుమ్మిడి సంద్యారాణితో కలసి వినతిపత్రం అందజేసారు.
ఆమె మాట్లాడుతూ పెరిగిన నిర్మాణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని అదనపు నిధులు కేటాయించి, వంతెనను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

