Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరులో 19న జిల్లా స్థాయి కిసాన్ మేళా

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:04 PM నాగర్ కర్నూల్General
వంగూరులో 19న జిల్లా స్థాయి కిసాన్ మేళా - Udayam
వంగూరు మండల రైతులు ఈ నెల 19న నిర్వహించే జిల్లా స్థాయి కిసాన్ మేళాలో పాల్గొనాలని ఎంఏవో ప్రియదర్శిని సూచించారు. పాలెం పీఏన్‌ఆర్ ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయ సంస్థల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...