Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండలంలో నిలిచిపోయిన తాగునీటి సరఫరా

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 9:45 AM విజయనగరంGeneral
వంగర మండలంలో నిలిచిపోయిన తాగునీటి సరఫరా - Udayam
విజయనగరం జిల్లా వంగర మండలంలో ఆదివారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు RWS అదికారులు మాట్లాడుతూ శనివారం విద్యుత్ సరఫరా ఆగిపోవటం వలన ట్యాంకులలో నీరు నింపటానికి వీలుపడలేదని తెలిపారు. ప్రస్తుతం నీటిని ట్యాంకులకు ఎక్కిస్తున్నామని సాయంత్రం 4:30 గంటల సరికి తాగునీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.అంతవరకు గ్రామస్థులు బోరు మోటర్ల వద్ద నీరు పట్టుకుంటున్నారు.

Comments

G
Loading comments...