Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో మొక్కలు నాటిన చైర్‌పర్సన్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 6:29 PM ఆదిలాబాద్General
వన మహోత్సవంలో మొక్కలు నాటిన చైర్‌పర్సన్‌ - Udayam
ఆదిలాబాద్‌ గాంధీ పార్కులో నిర్వహించిన వన మహోత్సవంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనుషా సతీష్‌ పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి ఇంట్లో మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...