వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాభవన్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మొక్క నాటి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో, ప్రతి ఇంటిలో మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
అడవులను దట్టంగా పెంచితే జంతువులకు ఆహారం, ఆవాసం లభించి జనావాసాల్లోకి రాకుండా నివారించవచ్చన్నారు. కోతులు గ్రామాల్లోకి రాకుండా అడవుల్లోనే పండ్లమొక్కలను నాటాలని సీతక్క సూచించారు.
Comments
Loading comments...

